ఘనంగా ఎన్టీఆర్ జయంతి - నివాళులర్పించిన సీఎం చంద్రబాబు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, May 28, 2015

ఘనంగా ఎన్టీఆర్ జయంతి - నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రుల అభిమాన నేత, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబ సభ్యులు, అనంతరం తనయులు హరికృష్ణ, బాలకృష్ణ, మనువళ్లు జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంకా ఎన్టీ ఆర్ తనయుడు రామకృష్ణ, తదితరులు నివాళులర్పించి,, ఎన్టీ ఆర్ సేవలను కొనియాడారు.








No comments:

Post a Comment

Post Bottom Ad