కాచిగూడ: నేషనల్ సెంటర్ ఫర్ మల్టీమిడియా, యానిమేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కోర్సుల్లో శిక్షణ కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ మల్టీమిడియా, యానిమేషన్ శిక్షణతో పాటు యానిమేషన్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులు కూడా అందిస్తున్నట్టు సెంటర్ డెరైక్టర్ ఎ.వెంకట్రెడ్డి తెలిపారు. అసక్తి గల అభ్యర్థులు ఈనెల 28వ తేదీ లోగా దరఖాస్తులను అబిడ్స్లోని కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు: 8977011812, 8885392364..
No comments:
Post a Comment