తాను కరుడుగట్టిన తెలంగాణ వాదినని... ఆ తర్వాతే కాంగ్రెస్ వాదినని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయిందని.. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వనికి కొంత సమయం ఇవ్వాలని ఆ తర్వాతే ప్రశ్నించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఎం కేసీఆర్ ను ఉదయ సముద్రం ప్రాజెక్ట్ తోపాటు నల్గొండ జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి మొదటి ముద్దయి టీడీపీ అయితే రెండో ముద్దాయి కాంగ్రెస్ దేనని ఆరోపించారు. పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు చేసింది ఏమీ లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ను ఉదయ సముద్రం ప్రాజెక్ట్ తోపాటు నల్గొండ జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి మొదటి ముద్దయి టీడీపీ అయితే రెండో ముద్దాయి కాంగ్రెస్ దేనని ఆరోపించారు. పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు చేసింది ఏమీ లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
No comments:
Post a Comment