భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ నెల 21న అత్యవసరంగా సమావేశం కానుంది. విండీస్ ఆటగాళ్ళు టూర్ మధ్యలో స్వదేశం పయనం కావడం, స్పాన్సర్లు ఒత్తిళ్ళు, బ్రాడ్ కాస్టర్లకు వాటిల్లిన నష్టాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో వివరంగా చర్చించనున్నారు. విండీస్ తో భవిష్యత్ టూర్లపైనా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోనున్నారు. |
Post Top Ad
Sunday, October 19, 2014
Share This
About గొల్లసీతారాం
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment