" అల్లుడు శీను " సినిమాతో పరిచయం అయిన సాయి శ్రీనివాస్ రెండో సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరపైకి వస్తుంది. ఇందులో హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా అనుకున్నారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా నవంబర్ నుండి బాహుబలి తమిళ్ సినిమాల షెడ్యూల్స్ నాన్స్టాప్గా ఉంటె ఇంకా సెట్స్కు చేరని ఇద్దరికి హ్యాండిచ్చిందంట.
మహేష్ జోడీగా నటించిన 'ఆగడు'పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమన్నా డిప్రెషన్లో ఉందని అందుకే రిలాక్స్ కోసం ఓ నెలపాటు ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేస్తుందని రిటర్న్ అయ్యాకే కొత్త సినిమాలకు సైన్ చేస్తుందని టాక్.
No comments:
Post a Comment