స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న మంత్రి పీతల సుజాత - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 21, 2014

స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న మంత్రి పీతల సుజాత

 పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత కోరారు. ఏలూరులో మంగళవారం నిర్వహించిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొని వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో మొక్కుబడిగా పాల్గొనడం మంచిది కాదని ప్రతి ఒక్కరూ రోజుకు 30నిమిషాలపాటు శ్రమదానం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad