శ్రీవారి ఉత్సవాలకు ముస్తాబైన తిరుమల - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 24, 2014

శ్రీవారి ఉత్సవాలకు ముస్తాబైన తిరుమల

తిరుమల : రేపటినుంచి (శుక్రవారం) అక్టోబర్ 4 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా స్వామి వారి ఆలయం విద్యు ద్దీపాలతో అలంకరణ చేశారు. తిరుమల పరిసర ప్రాంతాలు లైట్లతో జిగేల్ మనేలా రూపుదిద్దారు ఆలయ అధికారులు.









No comments:

Post a Comment

Post Bottom Ad