హైదరాబాద్ :
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా ఉందని 8వ నిజాం ముఖరంజా సతీమణి ఇస్రా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలవుతున్నాయని ఆమె కితాబిచ్చారు. ప్రజలు కోరుకున్నట్లే కేసీఆర్ పాలన ఉందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంతో పాటు... చారిత్రక, వారసత్వ వైభవాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంసించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ తో పాటు నిజామాబాద్ ఎంపీ కవిత, సీఎంవో అధికారులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావును ఎనిమిదవ నిజాం ముకరంజా సతీమణి ఎస్రా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను సీఎం సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆమె ఈ సందర్భంగా అభినందించారు.
ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగుతుండడంపై ఆమె హర్షం వ్యక్తం చేశా రు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోపాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని పెంచడం, చారిత్రక, వారసత్వ వైభవాలను పునరుద్ధరించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎంపీ కవిత పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా ఉందని 8వ నిజాం ముఖరంజా సతీమణి ఇస్రా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలవుతున్నాయని ఆమె కితాబిచ్చారు. ప్రజలు కోరుకున్నట్లే కేసీఆర్ పాలన ఉందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంతో పాటు... చారిత్రక, వారసత్వ వైభవాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంసించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ తో పాటు నిజామాబాద్ ఎంపీ కవిత, సీఎంవో అధికారులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావును ఎనిమిదవ నిజాం ముకరంజా సతీమణి ఎస్రా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను సీఎం సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆమె ఈ సందర్భంగా అభినందించారు.
ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగుతుండడంపై ఆమె హర్షం వ్యక్తం చేశా రు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోపాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని పెంచడం, చారిత్రక, వారసత్వ వైభవాలను పునరుద్ధరించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎంపీ కవిత పాల్గొన్నారు.
No comments:
Post a Comment