జయలలిత అరెస్టుతో తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తల విధ్వంసం నేపధ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు లేఖలు రాశారు. తమిళనాడులో రాజ్యంగ యంత్రాగం పూర్తిగా విఫలమైందని కరుణానిధి ఆరోపించారు. లు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో కరుణానిధి కేంద్రానికి లేఖలు రాశారు.
Post Top Ad
Saturday, September 27, 2014
కేంద్రానికి కరుణానిధి లేఖ
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment