చిరంజీవికి పద్మభూషణ్ ఇప్పించింది ఆయనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 17, 2014

చిరంజీవికి పద్మభూషణ్ ఇప్పించింది ఆయనా?

ఇన్నాళ్లు చిరంజీవికి పద్మభూషణ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అందరూ అనుకున్నారు. ఆయన పార్టీ పెట్టకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ ఆయనను మచ్చిక చేసుకోవడానికి ఆ అవార్డు ఇచ్చిందని రూమర్. ఆ తర్వాత సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా "కళాబంధు'.. అదేనండీ టి.సుబ్బరామిరెడ్డి ఒక పత్రిక ఇంటర్వ్యూలో చిరంజీవికి అవార్డు ఇవ్వమని సిఫారసు చేసినట్లు చెప్పాడు. అంతేకాకుండా సూపర్ స్టార్ కష్ణ, డి.రామానాయుడు, బ్రహ్మానందం, మోహన్ బాబు మొదలైనవారందరికీ తన సిఫారసులతోనే అవార్డులు వచ్చినట్లు తెలిపాడు. సాటి తెలుగువారి కోసం ఆ మాత్రం చేయలేకపోతే ఎలా అని.. తెలుగువాడిగా ఇది తన కర్తవ్యం అని అన్నాడు కళాబంధు.

No comments:

Post a Comment

Post Bottom Ad