హైదరాబాద్: టీవీ 9, ఏబీఎన్ చానెళ్లు మరో వివాదంలో ఇరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఈ రెండు చానెళ్లతో పాటు టీవీ 6పై దావా వేశారు.
ఎన్నికల సమయంలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఈ మూడు చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయని శ్రీధర్ ఆరోపించారు. ఆయన టీవీ9, ఏబీఎన్, టీవీ 6 లపై దావా దాఖలు చేశారు. కాగా తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా కథనాలు ప్రసారం చేశాయని, తెలంగాణ ఎంఎస్ వోల సంఘం ఇటీవల ఏబీఎన్, టీవీ 9 టీవీ 6 ప్రసారాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment