హైదరాబాద్:గత ఏడాది ఆగస్టు 8న గ్రూప్ డీ ఉద్యోగాల నియామకానికి ఆర్ఆర్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని రైల్వే రిక్రూట్మెంట్ సెట్ వెల్లడించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నాందేడ్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. పరీక్షకు ఆర్హులైన అభ్యర్థుల వివరాలు దక్షిణమధ్య రైల్వే వెబ్సైట్లో లభిస్తాయని అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్:గత ఏడాది ఆగస్టు 8న గ్రూప్ డీ ఉద్యోగాల నియామకానికి ఆర్ఆర్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని రైల్వే రిక్రూట్మెంట్ సెట్ వెల్లడించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నాందేడ్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. పరీక్షకు ఆర్హులైన అభ్యర్థుల వివరాలు దక్షిణమధ్య రైల్వే వెబ్సైట్లో లభిస్తాయని అధికారులు ప్రకటించారు.
No comments:
Post a Comment