మా టివిలో వస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాం ప్రసారం ఆపివేస్తున్నట్లు తెలుస్తోంది. జరిగిన ఒప్పందాల ప్రకారం ఈ పోగ్రాం ను నిలిపివేస్తున్నట్లు వార్తాలు వినిపిన్నాయి. సమయానికి సోని టెలివిజన్ లో 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఎనిమిదో ఎడిషన్ ఆగస్టు 11వ తేది నుంచి ప్రారంభకానుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాంతీయ భాషల్లో, ప్రాంతీయ చానెళ్లలో ప్రసారం కాకూడదనే నిబంధన ఉంది. దాంతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 11 తేది నుంచి తాత్కాలికంగా ఆపివేయాల్సి ఉందని సమాచారం. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నరంటూ వార్తలు వెలువడ్డాయి. . ఈ నేపథ్యంలో బుల్లితెరపై మెగాస్టార్ కనిపించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మెగాస్టార్ ను ఎలాగైనా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పాల్గోనేలా ఆగస్టు 3 తేదిని ఫిక్స్ చేసినట్టు సమాచారం.
మా టివిలో వస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాం ప్రసారం ఆపివేస్తున్నట్లు తెలుస్తోంది. జరిగిన ఒప్పందాల ప్రకారం ఈ పోగ్రాం ను నిలిపివేస్తున్నట్లు వార్తాలు వినిపిన్నాయి. సమయానికి సోని టెలివిజన్ లో 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఎనిమిదో ఎడిషన్ ఆగస్టు 11వ తేది నుంచి ప్రారంభకానుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాంతీయ భాషల్లో, ప్రాంతీయ చానెళ్లలో ప్రసారం కాకూడదనే నిబంధన ఉంది. దాంతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 11 తేది నుంచి తాత్కాలికంగా ఆపివేయాల్సి ఉందని సమాచారం. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నరంటూ వార్తలు వెలువడ్డాయి. . ఈ నేపథ్యంలో బుల్లితెరపై మెగాస్టార్ కనిపించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మెగాస్టార్ ను ఎలాగైనా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పాల్గోనేలా ఆగస్టు 3 తేదిని ఫిక్స్ చేసినట్టు సమాచారం.
No comments:
Post a Comment