హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 న అన్ని డిపోల ముందు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రచార కార్యదర్శి జీడీ ప్రసాద్రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన రాష్ట్ర కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వేతన సవరణ చర్చలు వెంటనే ప్రారంభించాలని, 2012-2013 సంవత్సరాలకు రావాల్సిన లీవు ఎన్క్యాష్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 న అన్ని డిపోల ముందు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రచార కార్యదర్శి జీడీ ప్రసాద్రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన రాష్ట్ర కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వేతన సవరణ చర్చలు వెంటనే ప్రారంభించాలని, 2012-2013 సంవత్సరాలకు రావాల్సిన లీవు ఎన్క్యాష్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment