25 న ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, June 17, 2014

25 న ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా


హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 న అన్ని డిపోల ముందు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రచార కార్యదర్శి జీడీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన రాష్ట్ర కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వేతన సవరణ చర్చలు వెంటనే ప్రారంభించాలని, 2012-2013 సంవత్సరాలకు రావాల్సిన లీవు ఎన్‌క్యాష్‌మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad