సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు లెక్కలేనంత తిక్క మాత్రమే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల గురువారం గుంటూరు జిల్లా క్రోసూరులో ప్రసంగించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి 70 కోట్లకు ప్రజారాజ్యం పార్టీని అమ్ముకున్నారని అన్నారు. చిరంజీవి కూతురి ఇంట్లో మంచం కింద ఆ 70 కోట్లు పట్టబడితే కేసులు లేకుండా చేసుకున్నారన్నాని విమర్శించారు. ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్న పవన్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెట్టిన ప్రజారాజ్యాన్ని అన్న కాంగ్రెస్ లో కలిపేస్తుంటే పవన్ ఎందుకు నోరు మెదపలేదన్నారు. ఎన్నికల ముందు పవన్ కు ప్రజలు గుర్తొచ్చారా అని ఎద్దేవా చేశారు.
సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు లెక్కలేనంత తిక్క మాత్రమే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల గురువారం గుంటూరు జిల్లా క్రోసూరులో ప్రసంగించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి 70 కోట్లకు ప్రజారాజ్యం పార్టీని అమ్ముకున్నారని అన్నారు. చిరంజీవి కూతురి ఇంట్లో మంచం కింద ఆ 70 కోట్లు పట్టబడితే కేసులు లేకుండా చేసుకున్నారన్నాని విమర్శించారు. ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్న పవన్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెట్టిన ప్రజారాజ్యాన్ని అన్న కాంగ్రెస్ లో కలిపేస్తుంటే పవన్ ఎందుకు నోరు మెదపలేదన్నారు. ఎన్నికల ముందు పవన్ కు ప్రజలు గుర్తొచ్చారా అని ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment