చౌక ధరల డీలర్లకు రాత పరీక్ష - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, May 31, 2014

చౌక ధరల డీలర్లకు రాత పరీక్ష

హైదరాబాద్: ప్రస్తుతం ఇంటర్వ్యూల ద్వారా డీలర్లను ఎంపిక చేసే విధానం అమల్లోవుంది.హైకోర్టు ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించే చౌక ధరల దుకాణాల డీలర్లను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. . అయితే, ఇక నుంచి జరిగే నియామకాలను రాత పరీక్ష ద్వారానే డీలర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.మొత్తం 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్వ్యూ ద్వారా డీలర్లను ఎంపిక చేయనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి సునీల్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


No comments:

Post a Comment

Post Bottom Ad