తెలంగాణ కల సాకారమైనందున తెలంగాణ ప్రజల తరఫున టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి చేయబోయే గోల్డెన్ సంతకం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. భవిష్యత్లోకూడా ప్రణబ్ ఆశిస్సులుండాలని కోరారు. గౌరవంతో కేసీఆర్ పాదాభివందనం చేశారు.
Post Top Ad
Tuesday, February 25, 2014
రాష్ట్రపతికి కేసీఆర్ పాదాభివందనం!
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment