ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల అభ్యంతరాలను, నిరసనలను అధిష్టానం బేఖాతరు చేస్తుండడంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. విభజన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించిన మరుక్షణమే మంత్రివర్గం నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. సోమవారం షిండే ప్రకటన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వారంతా సమావేశమై రాజీనామాల గురించి చర్చించినట్టు సమాచారం. మంగళవారం ఆంటోనీ కమిటీతో భేటీలో ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు భావిస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల అభ్యంతరాలను, నిరసనలను అధిష్టానం బేఖాతరు చేస్తుండడంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. విభజన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించిన మరుక్షణమే మంత్రివర్గం నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. సోమవారం షిండే ప్రకటన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వారంతా సమావేశమై రాజీనామాల గురించి చర్చించినట్టు సమాచారం. మంగళవారం ఆంటోనీ కమిటీతో భేటీలో ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు భావిస్తున్నారు.
No comments:
Post a Comment