హైదరాబాద్లో సమైక్యవాదం ఉందని నిరూపిస్తామన్న ఏపీ ఎన్జీఓ నేతలు సెప్టెంబర్ 7న చలో హైదరాబాద్కు పిలుపు నిచ్చారు. ఆరోజు ఎల్ బీ స్టేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహనా సదస్సు’ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజు తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపడతామని తెలంగాణ రాజకీయ జేఏసీ తెగేసి చెబుతోంది. దీంతో పరిస్థితి దేనికి దారితీస్తుందోనని అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇది ఎవరికి ఎలా ఉన్న మన పోలీసులకు మాత్రం టెన్షన్ మాత్రం తప్పదుమరి.
Post Top Ad
Wednesday, September 04, 2013
హైదరాబాద్లో సమైక్య, ప్రత్యేక వార్!
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment