వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం సాయంత్రం నిమ్స్ నుంచి డిశార్జి చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మెరుగైందని జైలు అధికారులకు నిమ్స్ వైద్యులు సమాచారం అందించిన తర్వాత అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో జైలుకు తరలించారు.
No comments:
Post a Comment