సీమాంధ్ర నాయకులు అక్కడి ప్రజల్లో ప్రజల్లో లేనిపోని అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సీమాంధ్ర మంత్రులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ప్రజలను ఎవరూ వెళ్లగొట్టరని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ఆయన అన్నారు.
Post Top Ad
Wednesday, September 04, 2013
ఎక్కడైనా నివసించే హక్కు ఉంది: హరీష్
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment