మంత్రులు, ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 04, 2013

మంత్రులు, ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలు!

సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు సోనియాగాంధీ పెంపుడు కుక్కలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా ఆయన మంగళవారం గుంటూరు జిల్లా క్రోసూరులో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలు చేయాలనే డిమాండ్ ఉన్నా.... సొంత రాష్ట్రం కాబట్టి సోనియా పట్టించుకోవటం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటుందోని ఆయన మండిపడ్డారు..... తన మీద మొరుగుతారే కానీ, సోనియాని అడగలేరని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో విభజన సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad