రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ పరిస్థితికి కారణమైన పార్టీల బాగోతాన్ని వివరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం ‘తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర’ను చేపట్టడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఎక్కడి నుంచి యాత్ర ప్రారంభమవుతుందనేది ఇంకా ఖరారు కాలేదు.
No comments:
Post a Comment