ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణలతో సీఎం సిగ్గులేకుండా వెనకేసుకొస్తున్నారని చంద్రబాబు అన్నారు. సీఎం పరస్పర లాభం కోసమే అవినీతి, కళంకిత మంత్రులను కాపాడుతున్నారన్నారు. కిరణ్కు సీఎంగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. ఫెరా ఉల్లంఘన కేసులో మంత్రి పార్థసారథిని దోషిగా నిర్ధారించినా కేబినెట్లో ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణలతో సీఎం సిగ్గులేకుండా వెనకేసుకొస్తున్నారని చంద్రబాబు అన్నారు. సీఎం పరస్పర లాభం కోసమే అవినీతి, కళంకిత మంత్రులను కాపాడుతున్నారన్నారు. కిరణ్కు సీఎంగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. ఫెరా ఉల్లంఘన కేసులో మంత్రి పార్థసారథిని దోషిగా నిర్ధారించినా కేబినెట్లో ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
No comments:
Post a Comment