తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలు, నడకదారి భక్తులకు 7 గంటల సమయం పడుతోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad