తన మాట వినని వారిని సీబీఐ దర్యాప్తు పేరుతో కాంగ్రెస్ వేధిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో యూపీఏకు భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ సర్కారుపై దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని అనేక క్లిష్ట సమయాల్లో తాను ఆదుకున్నానని, అయినప్పటికీ కాంగ్రెస్ తనపైకి సీబీఐని ఉసిగొల్పిందని ములాయంసింగ్ యాదవ్ నిన్న ఆవేదన వ్యక్తం చేశారు.
Post Top Ad
Saturday, March 30, 2013
సీబీఐ పేరుతో కాంగ్రెస్ వేధింపులు: అఖిలేష్
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment