వేర్పాటువాదానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర సిక్కోలు సింహగర్జన బహిరంగ సభ శనివారం సాయంత్రం శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కూడలి వద్దనున్న మున్సిపల్ మైదానంలో ప్రారంభమయింది. మంత్రులు శైలజానాథ్, కొండ్రుమురళి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభకు హాజరయ్యారు.
Post Top Ad
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment