విద్యుత్ సమస్యలు, కరెంట్ చార్జీల పెంపును నిరసిస్తూ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో బీజేపీ ఎమ్మెల్యేలు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. కిషన్రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్రెడ్డి దీక్షలో కూర్చుకున్నారు. రాష్ట్ర ప్రజలకు కరెంట్ కష్టాలు తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment