విప్ ధిక్కరించిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శాసనసభాపతి నోటీసులు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. సిఎల్పి ఫిర్యాదు మేరకు శాసనసభాపతి ఈ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నాని, ద్వారంపూడి, జోగి రమేష్, మద్దాల రాజేష్, శివప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, పేర్ని నానిలకు నోటీసులు పంపారు.
Post Top Ad
Saturday, March 30, 2013
Home
Unlabelled
9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు
9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు
Share This
About Samudram
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment