చిత్తూరు జిల్లాలో శాశ్వత తాగునీటి పథకానికి 5,900 కోట్ల:సిఎం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

చిత్తూరు జిల్లాలో శాశ్వత తాగునీటి పథకానికి 5,900 కోట్ల:సిఎం

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. చంద్రగిరి సభలో ఆయన మాట్లాడుతూ జూన్‌లో పంచాయతీ 

ఎన్నికలు, జూలైలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. చిత్తూరు జిల్లాలో శాశ్వత తాగునీటి పథకానికి 5,900 కోట్ల రూపాయల నిధులు 

కేటాయిస్తున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment

Post Bottom Ad