స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. చంద్రగిరి సభలో ఆయన మాట్లాడుతూ జూన్లో పంచాయతీ
ఎన్నికలు, జూలైలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. చిత్తూరు జిల్లాలో శాశ్వత తాగునీటి పథకానికి 5,900 కోట్ల రూపాయల నిధులు
కేటాయిస్తున్నట్లు చెప్పారు.
No comments:
Post a Comment