త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ నటించిన ‘అజ్ఞాతవాసి’ ఆడియో రిలీజ్ అయింది. మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మించారు. అనిరుద్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు.
No comments:
Post a Comment