వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం 500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు గ్రామానికి వైఎస్ జగన్ చేరుకోవడంతో 500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి అయింది.
Read in English: YS Jagan Crosses 500-Km-Mark
No comments:
Post a Comment