మల్కాజ్గిరి టీఆర్ఎస్ కార్పొరేటర్ తనయుడు అభిషేక్ గౌడ్ సోషల్మీడియాలో అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడు. ఈ మేరకు షీ టీమ్కు మొత్తం మూడు ఫిర్యాదులు వచ్చాయి. అభిషేక్తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదైంది. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు అభిషేక్ను అరెస్ట్ చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment