నయీం ఎన్కౌంటర్లో మృతిచెందడంతో అతని అనుచరులు సమాచారం తెలిసిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. సెల్ఫోన్లను స్వీచ్ ఆఫ్ చేసుకుని అండర్గ్రౌండ్లోకి వెళ్లిపోయారు. పోలీసు యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏ ప్రాంతంలో ఉన్నా పట్టుకు వచ్చేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ కేసులో ఎవరున్నారనే దానిపై విచారిస్తున్నారు. హత్య కేసులే కాకుండా భూ దందాల సెటిల్మెంట్, బెదిరింపుల్లో వారి పాత్రను విచారిస్తున్నారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment