రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, June 30, 2016

రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి

మెదక్ జిల్లాలోని పటాన్ చెరు మండలం రుద్రారం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ద్విచక్ర వాహనాన్ని, ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad