అమరనాథ్ యాత్రకు వెళ్లే భక్తులపై ఉగ్రపంజా విసిరింది. భక్తులపై గ్రెనైడ్ దాడి జరిగింది. దీంతో జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు భక్తులు గాయపడ్డారు. జవాన్లే లక్ష్యంగా గ్రేనైడ్ దాడి జరిపినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
Post Top Ad
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment