అమర్ నాథ్ యాత్రపై ఉగ్రపంజా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, July 29, 2015

అమర్ నాథ్ యాత్రపై ఉగ్రపంజా

అమరనాథ్ యాత్రకు వెళ్లే భక్తులపై ఉగ్రపంజా విసిరింది. భక్తులపై గ్రెనైడ్ దాడి జరిగింది. దీంతో జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు భక్తులు గాయపడ్డారు. జవాన్లే లక్ష్యంగా గ్రేనైడ్ దాడి జరిపినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad