జూన్ 21ని అంతర్జాతీయ యోగా డేను భారత ప్రజలు నిర్వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో తన మంత్రులతోపాటు ఉన్నతాధికారులు అందరూ యోగా డేను ప్రారంభించి, కొద్దిసేపు యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన పూర్వికుల వారసత్వ సంపద అని దీనిని అందరూ విధిగా నిర్వర్తిస్తే భారత్ రోగాలులేని దేశంగా మారుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మంత్రులు తదితరులు పాల్గొన్నారు. యోగాలో చంద్రబాబు నాయుడు ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు.
Post Top Ad
Monday, June 22, 2015
Home
Unlabelled
యోగా చేసిన నారా చంద్రబాబు నాయుడు
యోగా చేసిన నారా చంద్రబాబు నాయుడు
Share This
About గొల్లసీతారాం
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment