హైదరాబాద్ లో టీఆర్ఎస్ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భారీ కటౌట్ ను దుండగులు తగులబెట్టారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు.
No comments:
Post a Comment