జాతీయ రహదారిపై డ్రైవర్ల మృతదేహాలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 21, 2014

జాతీయ రహదారిపై డ్రైవర్ల మృతదేహాలు

నెల్లూరు: నెల్లూరు   జిల్లా గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు లారీ డ్రైవర్ల మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీరిద్దరినీ నిన్న చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద హత్యకు గురైన వ్యక్తులుగా గుర్తించారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక యాక్సిడెంట్ లో చనిపోయారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad