గుంటూరు జిల్లా మంగళగిరిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది. మంగళగిరిలోని టీబీ శానిటోరియం వద్ద 30 ఎకరాల స్థలాన్ని కేంద్రబృందం పరిశీలించడంతో గుంటూరులో ఎన్ఐడీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
No comments:
Post a Comment