న్యూఢిల్లీ : రాయితీ లేని వంట గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. సిలిండర్పై రూ. 16.50 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. ఇందుకు కారణం ఇరాక్ లోని పరిస్థితులే కారణమని చమురు కంపెనీలు వివరణ ఇచ్చాయి.
న్యూఢిల్లీ : రాయితీ లేని వంట గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. సిలిండర్పై రూ. 16.50 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. ఇందుకు కారణం ఇరాక్ లోని పరిస్థితులే కారణమని చమురు కంపెనీలు వివరణ ఇచ్చాయి.
No comments:
Post a Comment