హైదరాబాద్ : నిమ్స్లో చికిత్స పొందుతున్న సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని పొగడ్తలతో ముంచెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ముందు తాము ఓడిపోయామని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి అన్నారు.కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తారని పాల్వాయి విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు అసమర్థులు కావడం వల్లే పార్టీకి నష్టం జరిగిందన్నారు. కాంగ్రెస్లో సమన్వయం లోపించింది... సోనియా సభ పెడితే 40 వేలు రాని జనం.. కేసీఆర్ సభలకు లక్షలాది మంది తరలివచ్చారని తెలిపారు.
Post Top Ad
Tuesday, June 03, 2014
కేసీఆర్ ముందు ఓడిపోయాం : పాల్వాయి
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment