హిమాచల్ప్రదేశ్ : బియాస్ నదిలో ఈ ఉదయం మరో మృతదేహాం లభ్యమైంది. మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెలికితీశాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మండి ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 14 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
No comments:
Post a Comment