తెలంగాణ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్తో సహా ఇతర పార్టీలను విమర్శిస్తూ, టీడీపీని వెనుకేసుకొచ్చిన లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ గుంటూరు జిల్లాలో తన పార్టీ అభ్యర్దులకు ప్రచారం చేస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీని విమర్శించారు. టీడీపీ సీమాంధ్రలో అమలుకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్ర విభజనకు టీడీపీ కూడా కారణమని చెప్పారు. ఓ వైపు బీజేపీకి మద్దతు ఇస్తున్న జయప్రకాష్ నారాయణ దాని మిత్రపక్షమైన టీడీపీపై కూడా తన అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.
Post Top Ad
Sunday, May 04, 2014
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment