టైటానియం కుంభకోణం కేసులో రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ రామచంద్రరావుపై అమెరికా కోర్టులో ఎఫ్బీఐ ప్రధానంగా నాలుగు అభియోగాలు మోపింది. ఇల్లినాయిస్లోని ఉత్తర ప్రాంత జిల్లా కోర్టులో 2006 జనవరి 1వ తేదీ నుంచి గత ఏడాది జూన్ 20వ తేదీ వరకు కేసులో విచారణ జరిగింది. 'ముడుపుల కేసులో ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిన నిందితుడి'గా కేవీపీని సంభోదించింది. కేవీపీపై ఎఫ్బీఐ మోపిన అభియోగాలు....
1. టైటానియం కుంభకోణంలో కుట్రను నడపడం,
2. మనీ లాండరింగ్,
3. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించడం (అక్రమ ఉద్దేశాలను అమలు చేసేందుకు).
4. కుట్రకు సహకరించడం.
No comments:
Post a Comment