తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో శనివారం త్రీడీ టెక్నాలజీ ద్వారా ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, మహబూబ్నగర్ జిల్లా మక్తల్, నల్గొండ జిల్లా కోదాడ, ఖమ్మం జిల్లా భద్రాచలం, కడప జిల్లా రాజంపేటలో, పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, చిత్తూరు జిల్లా పీలేరు, ప్రకాశం జిల్లా దర్శి, మార్కాపురం నియోజకవర్గాల్లో ఆయన ఈ టెక్నాలజీ ద్వారా ప్రసంగిస్తారు.
Post Top Ad
Saturday, April 26, 2014
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment